నల్లగొండ : మిర్యాలగూడలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుకోట్ల తండా వద్ద బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బైక్పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయ
అమరావతి : విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివారులోని నిడమూరు వద్ద చోటు చేసుకున్నది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పా
హవేళీ ఘనపూర్ : ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి మరో బైకును ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హవేళీ ఘనపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. కొండనొల్ల కుమా�
పాట్నా : బీహార్లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు
జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�
హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. గద్వాల మండలం అనంతపురంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కూతురు ఇద్�
ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన�
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం ఖానాపురం, మే 18 : పెండ్లి సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల
హైదరాబాద్ : పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడ�