నారాయణపేట : జిల్లా పరిధిలోని నర్వ మండలం కల్వల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి అత్య�
మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు..ములు
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్య�