హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుప
జనగామ/సూర్యాపేట : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ అవుటర్ ర
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తూప్రాన్ మండలం ఘనపూర్ వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు వర్గల్ మండలం మాదాపూర్ వాసు�
వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్న�
హయత్నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాలీ ఆటో డైవర్కు గాయాలైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామానికి చెంద�
కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఇంటికి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. సీఐ వీరప్రసాద్ తెలిపి
గజ్వేల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్ట
ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...
అమరావతి : తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయ
జగిత్యాల : మల్యాల మండలం రాజారాం గ్రామ శివారులో జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గా
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్గావ్ ఫాటా వ�