రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోస�
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై చిత్తూరు జిల్లా అధికారులు స్పందించారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఆ బ
పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొత్తకొండ నాగరాజు బైక్పై వెళ్తుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్డు స్మశాన వాటిక వద్ద బైక్ అదుపుతప్పింది
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీ, టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల క�