బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్లోని బాబిలోన్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. �
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురు మహిళా కూలీల దుర్మరణం మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ శాయంపేట, ఏప్రిల్ 8: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ.. మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడ�
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా, సంగారెడ్డి పర్యటన ముగించుకొ
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉం�