రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
ములుగు జిల్లా కేంద్రం శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండల ధర్మారానికి చెందిన కంభంపాటి శ్రీను
మహబూబ్ నగర్లోని కొత్త మొల్గర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్నగర్-
accident | నవ వధువును అత్తవారింటికి పంపిన కొద్ది సేపట్లోనే తండ్రి రోడ్డుప్రమాదంలో మరణించిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి
ములుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర�
జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు గుజరాత్కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ �
హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి మండలం తర్నికల్ వద్ద ప్రమాదవశాత్తు కారు పొల్లాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో ఓ బాలుడు తీవ్ర గాయాలక�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్ పంపు వద్ద డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ�