వర్గల్ మార్చి18 : వర్గల్ మండలంలోని గౌరారం రాజీవ్ రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు . గౌరారం ఎస్సై సంపత్కుమార్ కథనం మేరకు..హైదారాబాద్
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు అదుపు తప్పి బైక్ను...
గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్ల�
కృష్ణా జిల్లా రోడ్లు రక్తసిక్తంగా మారాయి. జగ్గయ్యపేట వద్ద నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా, పర్ణశాల గ్రామం వద్ద ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో...
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చో�
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...