ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ కారు లారీని ఢీకొట్టింది. ఈ కారు లారీని ఢీకొనడంతో కారులో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
పాట్నా : బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్తి వస్తుండగా.. కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వా�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాండిలా పోలీస్స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శాం�
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్కు బైక్పై బయలుదేరారు. ఈ
ఎన్నెన్నో ఆశలతో విదేశాల్లో చదువు, కొలువుల కోసం వెళ్తున్న మన యువత.. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలను కొని తెచ్చుకొంటున్నది. ఏమరుపాటు చివరకు ప్రాణాలు తీస్తున్నది. విదేశాల్లో ఉన్న బిడ్డల ఉన్నతిపై
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం పులి గుంట సమీపంలోని అల్లాదుర్గం మేటల్ కుంట రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పా
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
పెళ్లి వేడుకలు ముగించుకొని, తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కుటుంబసభ్యులో ఒకరు మంటలో సజీవ దహనమయ్యా డు. మంగళవారం తెల్లవారు జామున 65వ జాతీయ రహదారి పై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. తుమ్మలోనిగూడ వద్ద సాగర్ రహదారిపై కారు – బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు �
జహీరాబాద్ : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ బైపాస్
హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున
మరో 17 మందికి తీవ్రగాయాలు పరామర్శకు వెళ్లొస్తుండగా ఘటన కామారెడ్డి జిల్లా చిల్లర్గిలో విషాదం ఎల్లారెడ్డి రూరల్, మే 8: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాద