అమరావతి : రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాదఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది . అనకాపల్లి ఉమ్మలాడ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న బుచ్�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి అంతా 30 ఏండ్ల లోపువారే శోకసంద్రంలో కుటుంబాలు బేగంపేట్ జనవరి 23 : డీసీఎం ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్ప�
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప
మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
Road accident | ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
Two youngsters killed in road accident in Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ ఆర్నెళ్ల కిందటే వివాహం..అంతలోనే విషాదాంతం అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు గోల్నాక, జనవరి 22: ఒక్కగానొక్క కొడుకు.. కానిస్టేబుల్గా ఉద్యోగంలో �
Road Accident at Panthangi toll plaza | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద డీసీఎం-ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�