గుమ్మడిదల, మార్చి13 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గుమ్మడిదల-బొంతపల్లి శివారులోని జాతీయ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్ల�
కృష్ణా జిల్లా రోడ్లు రక్తసిక్తంగా మారాయి. జగ్గయ్యపేట వద్ద నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా, పర్ణశాల గ్రామం వద్ద ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో...
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ�
మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చో�
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
నారాయణపేట : జిల్లా పరిధిలోని నర్వ మండలం కల్వల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి అత్య�
మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర�