ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు..ములు
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్య�
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
ములుగు జిల్లా కేంద్రం శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండల ధర్మారానికి చెందిన కంభంపాటి శ్రీను
మహబూబ్ నగర్లోని కొత్త మొల్గర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్నగర్-