అమరావతి : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మదనపల్లె గ్రామీణం మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
అమరావతి : ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొన్న సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు జంక్షన్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది �
అమరావతి : విశాఖ జిల్లా జీకే వీధి మండలం బూదరాళ్ల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెదవలస నుంచి కొయ్యూరు రహదారిలో జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనల�
యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్ర�
Nallagonda | దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు కుమారుడు �
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన గుడిపల్లి భాస్కర్
అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్�
అమరావతి : కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్లో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సం�
Road accident in Nizamabad .. two Teenagers killed | జామాబాద్లో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. లక్కోరా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టకున్నాయి. దీంతో ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది. త�
పెద్దేముల్ : తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో టైర్పంక్చర్ అయి ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఓ బైక్ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం రాత్రి 7గంటల ప్రాం�
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�