జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�
హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. గద్వాల మండలం అనంతపురంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కూతురు ఇద్�
ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన�
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం ఖానాపురం, మే 18 : పెండ్లి సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల
హైదరాబాద్ : పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఆరోగ్యంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో ఫోన్లో మాట్లాడిన మంత్రి..రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడ�
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ కారు లారీని ఢీకొట్టింది. ఈ కారు లారీని ఢీకొనడంతో కారులో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
పాట్నా : బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్తి వస్తుండగా.. కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వా�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాండిలా పోలీస్స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శాం�
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్కు బైక్పై బయలుదేరారు. ఈ