కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఇంటికి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. సీఐ వీరప్రసాద్ తెలిపి
గజ్వేల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్ట
ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...
అమరావతి : తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయ
జగిత్యాల : మల్యాల మండలం రాజారాం గ్రామ శివారులో జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గా
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్గావ్ ఫాటా వ�
బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్లోని బాబిలోన్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. �