ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఖమ్మం జ�
four killed in road accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కొమరోలు మండలం
తాటిచెర్లమోటులో ప్రమాదం వద్ద ట్రాలీ ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు
అక్కడికక్కడే దుర్మరణం
పరిగి టౌన్ : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన �
తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారు�
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
అమరావతి: కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు
కరీంనగర్లో కారుతో మైనర్ల బీభత్సం రోడ్డుపక్కన మహిళలపైకి అతివేగంగా దూసుకెళ్లిన వాహనం అక్కడికక్కడే నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కారును అక్కడే వదిలి మైనర్ల పరార్..వాహనంపై తొమ్మిది చలాన్ల�
కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దయాగుణం చాటుకున్నారు. యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యారు. ఈ ఘటన కొలిమికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మ�