Gachibowli | గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్ కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కూతురు మరణ వార్త విన్న తండ్రి షాక్కు గురయ్యాడు. ఐదేండ్ల క్రితం భార్యను కోల్పోయాను..
Gachibowli | గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం సాయి సిద్దూ మాటల్లోనే.. 'మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్లో
Gachibowli | గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదాని�
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఇసుక టిప్పర్ ద్విచక్రవాహానాన్ని ఢీకొట్�
అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గో�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ శివారు ఎఫ్సీఐ గోదాముల వద్ద జరిగింది.
ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబ�
Siddipeta | కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాల�
గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది
హయత్నగర్ రూరల్, డిసెంబర్ 11: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. సిరిసిల్ల పట్�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని విజయవాడ హైవేపై బైక్ను లారీ ఢీకొట్టగా బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. సిరిసిల్ల జిల్లా ప్రగతినగర్కు చెందిన పులి ప్రణయ్కుమార్ (21) హైదరాబాద్లోన�
అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందగా మరొకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కంభంవారిపల్లె మండలంలోని గోకరకాలువ గ్రామ పంచాయతీ తుమ్మలవాండ్లపల్లెకు సమీపంల�
Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి
మెక్సికోలో కంటెయినర్ బోల్తా తుక్స్ట్లా గుజేరజ్ (మెక్సికో): మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న ఓ కంటెయినర్ లారీ బోల్తా పడి పక్కనే ఉన్న నడకదారుల బ్రిడ్జీని బలంగా ఢ
Mexico | మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు