మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
Road accident | ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
Two youngsters killed in road accident in Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ ఆర్నెళ్ల కిందటే వివాహం..అంతలోనే విషాదాంతం అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు గోల్నాక, జనవరి 22: ఒక్కగానొక్క కొడుకు.. కానిస్టేబుల్గా ఉద్యోగంలో �
Road Accident at Panthangi toll plaza | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద డీసీఎం-ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�
అమరావతి : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మదనపల్లె గ్రామీణం మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
అమరావతి : ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొన్న సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు జంక్షన్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది �
అమరావతి : విశాఖ జిల్లా జీకే వీధి మండలం బూదరాళ్ల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెదవలస నుంచి కొయ్యూరు రహదారిలో జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనల�
యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్ర�