Nellore | నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. సంగం వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో స్థానికంగా ఉన్న వాగులో పడిపోయింది.
మన్సూరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన అంగ�
Mahabubnagar | మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో167వ జాతీయ రహదారిపై వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు
మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుం�
Engineering student killed in road accident | మేడ్చల్ గండిమైసమ్మ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలవగా.. మరొకరు గాయపడ్డారు. గురువారం
విధులకు వెళ్తుండగా మక్తల్లో దుర్ఘటన 50లక్షల బీమా అందిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/ మక్తల్ టౌన్: విధులకు వెళ్తున్న ఓ ఏఎన్ఎం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణ�
Road accident | జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో NH44 పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెంది�
మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం నిండు ప్రాణాలను బలితీసుకున్న తాగుబోతులు బంజారాహిల్స్లో ఇద్దరు చిరుద్యోగులు.. నార్సింగి వద్ద దంపతులు మృతి మరో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం తాగుబోతులు యమకింక�
రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం కారును బస్సు ఢీకొనడంతో ఘటన మేడిపల్లి, డిసెంబర్ 5: పెండ్లి వస్ర్తాలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న వారి కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో �
తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్�
జెడ్డా : సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తాము ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో కుటుం�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం టైర్ పగిలి జీపును ఢీకొట్టిన కారు మృతులందరిది ఒకే కుటుంబం లింగాలఘనపురం/కొండాపూర్ డిసెంబర్ 3: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం చితికిపోయింది. క�
Sabita Indrareddy | తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.