Nallagonda | దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు కుమారుడు �
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన గుడిపల్లి భాస్కర్
అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్�
అమరావతి : కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్లో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సం�
Road accident in Nizamabad .. two Teenagers killed | జామాబాద్లో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. లక్కోరా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టకున్నాయి. దీంతో ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది. త�
పెద్దేముల్ : తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో టైర్పంక్చర్ అయి ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఓ బైక్ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం రాత్రి 7గంటల ప్రాం�
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు హిమాయత్నగర్,జనవరి2: హిమాయత్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రమా దకరమైన మూలమలుపులు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, రోడ్డుపైనే వ�
Mla Gandra | భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించి తన మంచి తనాన్ని చాటుకున్నారు.
Accident | ల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
పైండ్లెన ఐదు రోజులకే పెనువిషాదం ‘ఒడిబియ్యం’కు వెళ్లొస్తుండగా ఘటన ప్రమాదంలో అతని తండ్రి సైతం .. వేర్వేరుచోట్ల మరో 12 మంది మృతి కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగ