పరిగి టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తొండపల్లి గ్రామ
హయత్నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్పై మజీద్పూర్ �
ఆదివారం ఉదయం కరీంనగర్లో కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్లిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల
కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువతులు అక్కడికక్కడే మృతి చ
Karimnagar car Accident | కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్క
మొయినాబాద్ : స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అతని పై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మొయినాబాద్ మండల కేంద్రం సమీ�
Nizamabad road Accident | నిజామాబాద్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా
టిప్పర్-ఆటో ఢీ.. భద్రాద్రి జిల్లా తిప్పనపల్లి వద్ద విషాదం చండ్రుగొండ, జనవరి 28: రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల�
దౌల్తాబాద్ : మండలంలోని నాగసార్ గ్రామ సమీపన ఓ బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూర్ మండలం జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) �
అమరావతి : రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాదఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది . అనకాపల్లి ఉమ్మలాడ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న బుచ్�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి అంతా 30 ఏండ్ల లోపువారే శోకసంద్రంలో కుటుంబాలు బేగంపేట్ జనవరి 23 : డీసీఎం ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్ప�
బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ప