మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు హిమాయత్నగర్,జనవరి2: హిమాయత్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రమా దకరమైన మూలమలుపులు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, రోడ్డుపైనే వ�
Mla Gandra | భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించి తన మంచి తనాన్ని చాటుకున్నారు.
Accident | ల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
పైండ్లెన ఐదు రోజులకే పెనువిషాదం ‘ఒడిబియ్యం’కు వెళ్లొస్తుండగా ఘటన ప్రమాదంలో అతని తండ్రి సైతం .. వేర్వేరుచోట్ల మరో 12 మంది మృతి కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగ
Vikarabad SI killed in road accident | చింతపల్లి మండలం మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ (32) మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో ఆయన
Four killed in road accident at Sangareddy | సంగారెడ్డి జిల్లా డిండ్గి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం.. కారు అదుపు �
అమరావతి : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విశాఖ ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ఉదయం అతివేగంగా వస్తున్న రెండు ద్విచ
Satyavati Rathod | కష్ట కాలంలో ముందుండే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కురవి దగ్గర రోడ్డుపై ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
హయత్నగర్ : ట్రాక్టర్ను వెనుక నుండి రెడిమిక్స్ లారీ ఢీకొన్న ఘటనలో ఓ కార్మికుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి�
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ద్విచక్రవాహనంపై వచ్చి దినేశ్ అనే యువకుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం�