Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చిట్టాపూర్ ఘటనపై ఆందోళన ఎనగుర్తిలో బీజేపీ జెండా గద్దె ధ్వంసం నర్సింలు కుటుంబానికి రూ.11లక్షలు, భార్యకు ఉద్యోగం: ఆర్డీవో హామీ దుబ్బాక, డిసెంబర్ 2: చిట్టాపూర్ ఘటనల
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా, కొద్ది రోజులకే లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమ�
మైలార్దేవ్పల్లి : రోడ్డు ప్రమాదంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే..చర్లపల్లి ప్రాంతంలో నివసించే రాఘవరెడ్డి (54)(1993 బ్యాచ్ ) వెల్దండ మండలానికి చ
అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు
21న తిరుపతిలో వివాహం..చెన్నైలో రోడ్డు ప్రమాదం గాయపడిన నవవధువు చికిత్స పొందుతూ మృతి ఘటనాస్థలిలోనే చనిపోయిన వరుడు శోక సంద్రంలో ఇరు కుటుంబాలు కొండాపూర్, నవంబర్ 25 : ఎన్నో కలలు..ఆశయాలతో ఒక్కటైన జంటను విధి చిన్�
కొండాపూర్ : ఆనందంగా పెండ్లి చేసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందగా వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్�
వనస్థలిపురం, నవంబర్ 24: బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో యాక్టివా బైక్పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స�
Students Killed in Road Accident | ద్విచక్ర వాహనం, బోర్వెల్ లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాగర్ రోడ్డులోని సాగర్ కాంప్లెక్స్
Nizamabad | జిల్లాలోని వేల్పూరు మండల కేంద్రం శివారులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భీమ్గల్ నుంచి వేల్పూరు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయా
Road accident | కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం ఓ బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.