35 మందికిపైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తండా సమీపంలో ఘటన మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలం
మొయినాబాద్ : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళా రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై కనకమామిడి గేట్ వద్ద చోటుచేసు�
చేతికందిన కొడుకు మంచానికే పరిమితం రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వెన్నెముక.. స్పర్శ కోల్పోయి కదలలేని స్థితిలో యువకుడు ఆపన్నహస్తంకోసం మాతృమూర్తి ఎదురుచూపు చందూర్, నవంబర్ 10 : జ్వరమొచ్చినా.. కడుపు నొచ్చినా.. �
కోట్పల్లి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రాంపూ ర్ సమీపంలో టీవీఎస్పై వెలు�
మలక్పేట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు స్వల్ప గాయాలవగా, మరో కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్దరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేటకు చెందిన మహ్
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పర
మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూర�
గణపురం, నవంబర్ 7: రోడ్డు ప్రమా దంలో ఏఎస్సై దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. రేగొండ
షాద్నగర్ : ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం బూచ్చిగూడ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిగ�