అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్�
కల్వర్టుని ఢీకొట్టిన కారు | జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మైకంలో దూసుకెళ్లి..చెట్టును ఢీకొట్టిన కారు ముగ్గురు దుర్మరణం,మరొకరికి తీవ్రగాయాలు వేగం ధాటికి రెండు ముక్కలైన కారు మృతుల్లో ఇద్దరు యువతులు, బ్యాంకు ఉద్యోగి గచ్చిబౌలి ఎల్లమ్మ గుడి దగ్గర ఘటన అతివేగానికి బ�
కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఆగివున్న లారీని ఢీకొట్టిన క్వాలిస్ కారు ఏడుగురు దుర్మరణం..ఐదుగురికి తీవ్రగాయాలు మృతులంతా చాదర్ఘాట్ సమీప ప్రాంతవాసులు నాందేడ్ దర్గాకు వెళ్లొస్తు
బంజారాహిల్స్, డిసెంబర్ 18: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరాలం మండిలోని మీర్చౌక్కు చ�
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మద్యం మత్తు, అతివేగం ముగ్గురి ప్రా ణాలను బలి తీసుకున్నది. హైదరాబాద్ గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల�
యాచారం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని డీఎస్ఆర్ ఫంక్షన్హాల్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మ�
Kamareddy | జిల్లా పరిధిలోని పెద్దకొడపగల్ మండలం జగన్నాథ్పల్లి గేటు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
Gachibowli | గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో జడ్చర్లలోని పాతబజార్ కు చెందిన ఎం మానస(19) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కూతురు మరణ వార్త విన్న తండ్రి షాక్కు గురయ్యాడు. ఐదేండ్ల క్రితం భార్యను కోల్పోయాను..
Gachibowli | గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం సాయి సిద్దూ మాటల్లోనే.. 'మేం రాత్రి సిట్టింగ్ వేశాం.. ముగ్గురు మందు తాగారు. నేనేం తాగలేదు. మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అని అన్నారు. ఎందుకు ఈ టైమ్లో
Gachibowli | గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదాని�
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఇసుక టిప్పర్ ద్విచక్రవాహానాన్ని ఢీకొట్�
అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గో�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ శివారు ఎఫ్సీఐ గోదాముల వద్ద జరిగింది.