అమరావతి : ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం బ్రహ్మణపల్లె గ్రామానికి కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ,18 మందికి తీవ�
షాద్నగర్ : బైక్ అదుపు తప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్నగర
శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు దీపావళి షాపింగ్కు వెళ్లొస్తుండగా ప్రమాదం కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ శివారులో ఘటన ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకు
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో
స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్
ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ�
ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామం సేవ్యనాయక్ తండా పరిధిలో సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. సీఐ �
Miss kerala 2019 death | సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. ఎంతో భవిష్యత్తు కళ్ల ముందు ఉండగా.. కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు దారుణంగా మృ�
ముగ్గురు మృతి.. టిక్రిలో నిరసనల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఘటన బహదూర్గఢ్(హర్యానా), అక్టోబర్ 28: రైతు ఉద్యమంలో భాగంగా టిక్రిలో నిరసనల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న మహిళా రైతులను ట్రక్కు ఢీకొట్టింది. హ�
వికారాబాద్ : ఎక్సైజ్ సూపరింటెండెంట్ కారు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబా�