Road accident | జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో NH44 పై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న చౌటగడ్డ తండాకు చెంది�
మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం నిండు ప్రాణాలను బలితీసుకున్న తాగుబోతులు బంజారాహిల్స్లో ఇద్దరు చిరుద్యోగులు.. నార్సింగి వద్ద దంపతులు మృతి మరో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం తాగుబోతులు యమకింక�
రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం కారును బస్సు ఢీకొనడంతో ఘటన మేడిపల్లి, డిసెంబర్ 5: పెండ్లి వస్ర్తాలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న వారి కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో �
తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్�
జెడ్డా : సౌదీ అరేబియాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. తాము ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో కుటుం�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం టైర్ పగిలి జీపును ఢీకొట్టిన కారు మృతులందరిది ఒకే కుటుంబం లింగాలఘనపురం/కొండాపూర్ డిసెంబర్ 3: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం చితికిపోయింది. క�
Sabita Indrareddy | తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చిట్టాపూర్ ఘటనపై ఆందోళన ఎనగుర్తిలో బీజేపీ జెండా గద్దె ధ్వంసం నర్సింలు కుటుంబానికి రూ.11లక్షలు, భార్యకు ఉద్యోగం: ఆర్డీవో హామీ దుబ్బాక, డిసెంబర్ 2: చిట్టాపూర్ ఘటనల
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా, కొద్ది రోజులకే లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమ�
మైలార్దేవ్పల్లి : రోడ్డు ప్రమాదంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే..చర్లపల్లి ప్రాంతంలో నివసించే రాఘవరెడ్డి (54)(1993 బ్యాచ్ ) వెల్దండ మండలానికి చ
అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు