పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్రవాహనంపైకి ఒక లారీ మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సహా తల్లి మృతి�
చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆ�
సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రెడ్ సిగ్నల్ పడిపోతున్నది.. దాని దాటేద్దాం..అని ముందు ఎవరున్నారో చూసుకోకుండానే కారును పోనిచ్చాడు.. ఆ తొందరపాటే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదివారం ఉదయం మాదాపూ
సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి | నగరంలోని మాదాపూర్లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం ఫారెస్టు చెక్పోస్టు వద్ద రాజీవ్రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వేంపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆషా
ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుం�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44 వ జాతీయ రహదారిపై ఉండవల్లి గ్రామ శివారులో వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు దగ్గర ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
ఖిలావరంగల్ : చింతల్ ఆర్వోబీపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ బండిపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా భర్త తీవ్రగ�
శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్-టిప్పర్ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంద
Rangareddy | శంషాబాద్ మండల్ కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బైక్.. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న టిప్పర్�
శామీర్పేట, సెప్టెంబర్ 28 : శామీర్పేట పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరోవ్యక్తి గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్ట�
Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.