సైదాబాద్ : ఇద్దరు యువకులు పల్సర్బైక్పై అతివేగంగా వెళ్తూ డీసీఎం ను ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన మంగళవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరి
అమరావతి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో సోమవారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. మండలంలోని కోడూరుతోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మరో వాహ�
శంషాబాద్ రూరల్ : లారీ ఢికొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు మండలం ఇమ్ముల్నర్వ గ్రామానికి చెందిన అప్పర్ (55
ఎర్రుపాలెం: మోటార్సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి
తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పన సమీపంలోని తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్08ఎఫ్బి 2268 నంబర్ గల కారు, టీఎస్34డి3724 గల ద్విచక్రవానాన్ని ఢ
35 మందికిపైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తండా సమీపంలో ఘటన మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలం
మొయినాబాద్ : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళా రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై కనకమామిడి గేట్ వద్ద చోటుచేసు�
చేతికందిన కొడుకు మంచానికే పరిమితం రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వెన్నెముక.. స్పర్శ కోల్పోయి కదలలేని స్థితిలో యువకుడు ఆపన్నహస్తంకోసం మాతృమూర్తి ఎదురుచూపు చందూర్, నవంబర్ 10 : జ్వరమొచ్చినా.. కడుపు నొచ్చినా.. �