కోట్పల్లి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రాంపూ ర్ సమీపంలో టీవీఎస్పై వెలు�
మలక్పేట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు స్వల్ప గాయాలవగా, మరో కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్దరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేటకు చెందిన మహ్
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పర
మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూర�
గణపురం, నవంబర్ 7: రోడ్డు ప్రమా దంలో ఏఎస్సై దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. రేగొండ
షాద్నగర్ : ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం బూచ్చిగూడ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిగ�
అమరావతి : ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం బ్రహ్మణపల్లె గ్రామానికి కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ,18 మందికి తీవ�
షాద్నగర్ : బైక్ అదుపు తప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్నగర
శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు దీపావళి షాపింగ్కు వెళ్లొస్తుండగా ప్రమాదం కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ శివారులో ఘటన ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకు
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో