Road Accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీల మృతి | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళన�
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంఘటన ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఖమ్మం నగరం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి సమీ�
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం ఉన్నత చదువులకు కెనడా వెళ్లే ప్రయత్నం స్నేహితుడిని కలిసి వస్తుండగా ప్రమాదం దుండిగల్, సెప్టెంబర్ 4: బంగారు భవిష్యత్ ఉన్న ఆ యువకులను మృత్యువు కబళ�
హయత్నగర్, సెప్టెంబర్ 1:పెద్ద అంబర్పేటలోని ఓఆర్ఆర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను వెనుక నుంచి వాహనం ఢీకొన్న ఘటనలో తిప్పర్తి మండలం తానేదార్పల్లి ఎంపీటీసీ కవిత(40), ఆ�
కందుకూరు : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని మండల పరిధిలోని రాచులూరు గ్రామానికి చెందిన తిరుమగమల్ల రాములు కుమారుడు శ్రీనాథ్ (23) మండల పరిధిల�
హిమాయత్నగర్, ఆగస్టు 28: చిన్న నిర్లక్ష్యం చాలు.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. నారాయణగూడ పీఎస్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. అతను హెల్మెట్
అతివేగమే ఆ ముగ్గురు యువకులను మింగేసింది. సంఘటన జరిగిన తీరు చూస్తే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అందరూ భావించారు. కాని సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం బయటపడింది.
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�
శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీ
Rangareddy | స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందామని ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిపైకి గుర్తు తెలియని వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. అతను వెళ్తున్న మోటార్ బైక్పై నుంచి వాహనం దూసుకెళ్ల�
దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయ