కొణిజర్ల: బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కొణిజర్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు.
కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసి
షాద్నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలికట్ట శివారులో రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీ�
మంథని రూరల్:ఎదురుగా దూసుకొచ్చిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు-కారు రోడ్డు పక్కన బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ దుర్మరణం చెందగా.. బస్సు డ్రైవర్, బస్సులోని ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డార�
మైలార్దేవ్పల్లి : విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , స్థానికులు తెల
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్రవాహనంపైకి ఒక లారీ మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సహా తల్లి మృతి�
చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆ�
సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రెడ్ సిగ్నల్ పడిపోతున్నది.. దాని దాటేద్దాం..అని ముందు ఎవరున్నారో చూసుకోకుండానే కారును పోనిచ్చాడు.. ఆ తొందరపాటే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదివారం ఉదయం మాదాపూ
సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి | నగరంలోని మాదాపూర్లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం ఫారెస్టు చెక్పోస్టు వద్ద రాజీవ్రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వేంపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆషా
ఆర్మూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ముస్కు పద్మా వెంకట్రామ్రెడ్డి(45) చికిత్సపొందుతూ దవాఖానలో శుక్రవారం మృతి చెందారు.ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామం నుం�