పెళ్లి వేడుకలు ముగించుకొని, తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కుటుంబసభ్యులో ఒకరు మంటలో సజీవ దహనమయ్యా డు. మంగళవారం తెల్లవారు జామున 65వ జాతీయ రహదారి పై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. తుమ్మలోనిగూడ వద్ద సాగర్ రహదారిపై కారు – బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు �
జహీరాబాద్ : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ బైపాస్
హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున
మరో 17 మందికి తీవ్రగాయాలు పరామర్శకు వెళ్లొస్తుండగా ఘటన కామారెడ్డి జిల్లా చిల్లర్గిలో విషాదం ఎల్లారెడ్డి రూరల్, మే 8: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాద
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుప
జనగామ/సూర్యాపేట : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ అవుటర్ ర
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తూప్రాన్ మండలం ఘనపూర్ వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు వర్గల్ మండలం మాదాపూర్ వాసు�
వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్న�
హయత్నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాలీ ఆటో డైవర్కు గాయాలైన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామానికి చెంద�
కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఇంటికి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. సీఐ వీరప్రసాద్ తెలిపి
గజ్వేల్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్ట
ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...