ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...
అమరావతి : తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయ
జగిత్యాల : మల్యాల మండలం రాజారాం గ్రామ శివారులో జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గా
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్గావ్ ఫాటా వ�
బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్లోని బాబిలోన్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. �
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురు మహిళా కూలీల దుర్మరణం మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ శాయంపేట, ఏప్రిల్ 8: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ.. మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడ�