న్యూఢిల్లీ : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుగ్రామ్లోని బుధేడాలోని ఎస్జీటీ ఆసుపత
బలూచిస్తాన్ : పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. జోబ్ నేషనల్ హైవేపై ఖిల�
పెద్దఅంబర్పేట, జూన్ 7 : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మరో ఇద్దరు క్షతగాత్రులు అయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన విజయవాడ జాతీయరహదారిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవ�
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్య�
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చ�
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య