బస్తి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మోతీలాల్ సింగ్ దుర్మర�
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జర�
తమకూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం వేకువ జామున శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో లారీ – జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇం�
మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బా�
సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయ
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
చండీగఢ్ : హర్యానా గురుగ్రామ్లోని ఢిల్లీ – జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బి�
లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉ�
హైదరాబాద్ : కర్నాటక బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. ఎర్టిగా కారు వెనుక నుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఇదే ప్రమాదంలో మరో ఐదుగురు గాయాలపాలవగా.. ఆసుపత్రికి తరలి�