విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
మెదక్ : కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై నుంచి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు యువక
వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనక�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్�
యాదాద్రి భువనగిరి : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్య
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది �
మేడ్చల్ మల్కాజిగిరి : లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ రాష్ర్టానికి చెంది�
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణిక�
హయత్నగర్, జూన్ 23 : యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వి�