Karinataka | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహింద్రా బొలేరో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
రోడ్డుపై ఉన్న భారీ గుంతను తప్పించబోయే క్రమంలో ట్రక్కు ఢీ కొట్టి 22 ఏండ్ల టెకీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రెండు రోజుల క్రితం ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటన మరవకముందే.. అలాంటిదే మరో దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వ�
Rishabh Pant | ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి
కొత్త సంవత్సరం రోజే ఆ కుటుంబంలో తీరని దుఃఖం నిండింది. హైదరాబాద్లో ఉం టున్న కొడుకును చూసేందుకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందడం విషాదం మిగిల్చింది.
బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది.