రెడిమిక్స్ లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సంగారెడ్డి జిల్లా, బొంతపల్లికి చెందిన రాజునాయక్ (31) బౌరంపేటలోని ఓ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 26: ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�
బస్తి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మోతీలాల్ సింగ్ దుర్మర�
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జర�
తమకూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం వేకువ జామున శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో లారీ – జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇం�
మంచిర్యాల : చెన్నూరు సమీపంలోని సుద్దాల వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొట్టున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన బా�
సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయ
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.