Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా
కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కిస్మత్పూర నివాసి రోహిత్ యాదవ్ (21) డిగ్రీ విద్యార్థి. అమీర్పేటలో�
రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలన�
హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు దెబ్బడగూడ గేటు వద్ద కందుకూరు నుంచి కడ్తాల్ వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ను ఢీకొట్టింది.
హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుం�
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమ్రంభీం చౌక్ వద్ద వాహనంపై ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చిరాం (45), రవి (35) ప్రాణాలు కో�