మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
Road Accident | రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్�
road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను గోపాల్ (47), అంజలి (42), స్వాతి (9)గా
Chevella | చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి
పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
పని ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొన్నది. డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వీరు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి రాజన్నసిరిసిల్ల జిల్లా
Manakondur | మానకొండూరులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. బుధవారం వేకువజామున మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీ బస్సు
journalists died | మధ్యప్రదేశ్ విదిషలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. సలామత్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భోపాల్ - విదిషా రోడ్డులోని లంబాఖేడా (బర్ఖేడి)లో సోమవారం అర్ధరాత్రి
Road accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నెల్లూరు దర్తి మండలంలో ప్రమాదం చోటు చేసుకున్నది. భవానీ స్వాములు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఢీకొట్టింది.
లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది.