Road Accident | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని దంకర్ ఏరియాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న
road accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొట్టుకోగా ఇద్దరు మృతి చెందారు. ఉయ్యాలవాడ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతులను బిజినేపల్లి
Delhi | ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఇవాళ ఉదయం చోట�
Road accident | గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నోయిడాలోని
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజినీరింగ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్�
తాను మరణిస్తూ ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ యువకుడు. మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం, పెరటివానిపల్లెకు చెందిన ఘంటా వినోద్ (25) స్థానికంగా రెడీమేడ్ షాపు నిర్వహిస్తున్నాడు
ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేంనగర్కు చెందిన కాడి ఆనంద్ కుమార్(32) ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. బుధవారం రాత్ర�
Firozabad Road Accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ