Accident | ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి
రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
minister errabelli dayakar rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం వరంగల్ - ఖమ్మం రహదారిలో పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్�
Road accident|విశాఖ పట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించారు.
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
Karnataka | కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీ కొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన హసన్ జిల్లాలోని ఆర్సికేరే వద్ద జాతీయ రహద