Road Accident | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్యాటరింగ్ కోసం కల్యాణమండపంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్యూవీ ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మండలంలోని అమిస్తాపూర్కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలైన ఘటన కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్�
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని విసన్నపేట మండలం అడ్డరోడ్డు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
నగర శివారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మహేశ్వరం ఇన్స్పెక్టర్ మధుసూదన్ కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను (30), లింగారెడ్డి గ్రామానికి �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకేర్ జిల్లా భానుప్రతాప్పూర్లో ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలి�
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విలేకరులు గాయపడిన ఘటన బుధవారం ఉదయం నర్సంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన గాండ్ల ప్రదీప్, నర్సంపేటకు చెందిన బుర్ర వేణు బైక్పై వార్త సేకరణకు వెళ్తు
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.
జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్ట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆస్పత్రిలో బాలిక మృతి చెందింది.
జనగామ జిల్లాలో జరిగిన ఘరో రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహ మరో ఇద్దరు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీ కొట్టి బోల్తా పడింది.
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన కేసనపల్లి శ్రీకాంత్(41)