Road accident | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారు అతివేగంతో వెళ్తూ అదుపుకాక ఓ బైకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు �
Road Accident | కామారెడ్డి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై గర్గుల్ వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మర�
Road accident | హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ముందు వెళ్తున్న మారుతి ఆల్టో కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ఫల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయిం�
గుడిసెలో నిద్రిస్తున్న వారిని మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించింది. కొల్లూర్ ఓఆర్ఆర్పై లారీ అదుపు తప్పి ర్యాంప్ పైనుంచి కిందనే ఉన్న గుడిసెపైకి దూసుకురావడంతో అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి �
సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు (Kolluru) వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
కామారెడ్డి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నలుగురిని బలిగొన్నాయి. లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Tragedy News | ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురంమన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందినట్లు సమాచారం.
తాను మరణించి.. ముగ్గురికి ప్రాణం పోసింది.. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లికి చెందిన గోరంకల ప్రమీల (44) ఈ నెల 16న భర్తతో కలిసి బైక్పై ముదిగొండ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల శుభకార్యానికి వెళ్లారు.