కొత్త సంవత్సరం రోజే ఆ కుటుంబంలో తీరని దుఃఖం నిండింది. హైదరాబాద్లో ఉం టున్న కొడుకును చూసేందుకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందడం విషాదం మిగిల్చింది.
బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది.
road accident | మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తన తల్లిని కలుసుకునేందుకు సొంత ఊరు రూర్కీకి వెళుతున్న క్రమంలో మాంగ్లౌర్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారు ప్రమాదానికి గుర�
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ‘రిషబ్ ప
మండలంలోని సుద్దపల్లి గ్రామసమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మిట్టాపల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కుంభ పద్మ (54) మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు.
మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
Road accident | రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తుండగా.. మూడపల్లి మూలమలుపు వద్ద కారును
గచ్చిబౌలి విప్రో సర్కిల్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్లైట్ పడటంతో సిగ్నల్ వద్ద ఆగిన మూడు కార్లను, మూడు ద్విచక్ర వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది.
అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..