ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రమాదం తర్వ�
డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై సుద్దపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యవకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో యువకుడు హైదరాబాద్కు శనివారం తరలిస్�
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా భక్తులు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారె వద్ద ఈ ప్రమాదం చోటు చ
Ashutosh Bhardwaj | ఢిల్లీ కంజావాలారోడ్డు ప్రమాదంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశుతోష్ భరద్వాజ్ బెయిల్ పిటిషన్ను రోహిణి కోర్టు తోసిపుచ్చింది. కేసు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ప్రతి నిందితుడి పాత్రను విచారించ�
రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆవరణలోని హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.
minister harish rao | జగదేవ్పూర్ మండలం మునిగపడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని
Road Accident | సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న