తాను మరణిస్తూ ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ యువకుడు. మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం, పెరటివానిపల్లెకు చెందిన ఘంటా వినోద్ (25) స్థానికంగా రెడీమేడ్ షాపు నిర్వహిస్తున్నాడు
ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేంనగర్కు చెందిన కాడి ఆనంద్ కుమార్(32) ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. బుధవారం రాత్ర�
Firozabad Road Accident | ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ
నర్సింగ్ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. దాంతో 13 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై సోమవారం చోటుచేసుకుంది.
దైవ దర్శనానికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు వేటాడింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారిపై
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను కంటైనర్ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో చోటుచేసుకున్నది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ పంక్చర్ అయింది.
Chengalpattu | తమిళనాడులోని చెంగల్పట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్ను ఆటో ఢీకొన్న