పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వ
పదేండ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికొచ్చానన్న ఆనందం.. ఆ తండ్రికి, ఆ కుటుంబానికి ఎంతోసేపు నిలువలేదు. తండ్రి రాగానే.. తాగడానికి నీళ్ళు తెస్తానని బయటకెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జ�
Tragedy | జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొని ఉంది. రెండేళ్ల వయస్సులో తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి వచ్చిన కొద్ది గంటల్లోనే కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం వారి కుటుంబంలో తీరని దుఃఖ�
Jagtial | జగిత్యాల : ఓ తండ్రి ఉపాధి నిమిత్తం పదేండ్ల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. అప్పుడు అతని కుమారుడి వయసు రెండేండ్లు. పదేండ్ల నుంచి గల్ఫ్లోనే ఉంటున్న తండ్రి.. సోమవారమే జగిత్యాలకు వచ్చాడు. ఇక పిల్ల
Road Accident | ఆటో మరో వాహనాన్ని ఓవర్టెక్ చేస్తున్న సమయంలో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న
Rakshita Suresh | పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ రక్షిత సురేశ్ (Rakshita Suresh)కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి రక్షిత సురేశ్ సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిని ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా(Tirupati) శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.
ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి దర్శనానికి వెళ్లి, అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కౌడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మహమ్మద్నగర్ గేట�
ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట వద్ద చోటుచేసుకున్నది.
Road Accident | మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమహ్మద్నగర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరి�
Road accident | తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అతివేగంతో వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది.