Chengalpattu | తమిళనాడులోని చెంగల్పట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్ను ఆటో ఢీకొన్న
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
Road Accident | రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్�
road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను గోపాల్ (47), అంజలి (42), స్వాతి (9)గా
Chevella | చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి
పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
పని ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొన్నది. డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వీరు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి రాజన్నసిరిసిల్ల జిల్లా