నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెంలోని 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు, ఓ బాలుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ పార్టీలో పీకల దాకా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
Karinataka | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహింద్రా బొలేరో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
రోడ్డుపై ఉన్న భారీ గుంతను తప్పించబోయే క్రమంలో ట్రక్కు ఢీ కొట్టి 22 ఏండ్ల టెకీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రెండు రోజుల క్రితం ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటన మరవకముందే.. అలాంటిదే మరో దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వ�
Rishabh Pant | ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి