రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విలేకరులు గాయపడిన ఘటన బుధవారం ఉదయం నర్సంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన గాండ్ల ప్రదీప్, నర్సంపేటకు చెందిన బుర్ర వేణు బైక్పై వార్త సేకరణకు వెళ్తు
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.
జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్ట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆస్పత్రిలో బాలిక మృతి చెందింది.
జనగామ జిల్లాలో జరిగిన ఘరో రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహ మరో ఇద్దరు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీ కొట్టి బోల్తా పడింది.
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన కేసనపల్లి శ్రీకాంత్(41)
Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తండ్రి, తన కూతురు, కుమారుడిని మార్కెట్కు తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తండ్రి, కూతురు మృతి చెందగా కుమ�
Road Accident | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అంత్యక్రియల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. బుధవారం రామాయంపేట మండ లంలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన భూమ మధు మంగ ళవారం రాత్రి
Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు
చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.