Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురంమన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందినట్లు సమాచారం.
తాను మరణించి.. ముగ్గురికి ప్రాణం పోసింది.. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లికి చెందిన గోరంకల ప్రమీల (44) ఈ నెల 16న భర్తతో కలిసి బైక్పై ముదిగొండ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల శుభకార్యానికి వెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి చెందగా, తండ్రి గాయపడిన ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్వతగిరి మండలం మాల్యా గ్రామపంచాయతీ
శివరాత్రి సందర్భంగా దైవదర్శ నం చేసుకొని వస్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారు జామున ఉండవల్లి మండలం బైరాపురం గ్రామ శివారులో చోటుచేసు కున్నది.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర�
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జాతీయరహదారిపై ఒంగోలు వైపు నుంచి గుంటూరు సైడు వెళ్తున్న కారు టై�
Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.