నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
అమెరికాలోని టెన్నెస్సీలో (Tennessee) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
Telangana | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు నెలక�
pregnant woman died | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన �
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా
Road Accident | తమిళనాడు రాష్ట్రం, త్రిచి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిచి-సాలెం జాతీయరహదారిపై తిరువాసి సమీపంలో ముందు వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ఉన్�
Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా( satyasai district)బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను మినీ లారీ ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.