నల్లగొండ జిల్లా నార్కట్పల్లి (Narkatpally) మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH 65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి (Gopalayapally) వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్ట�
బాసరలో పిల్లాడికి సంతోషంగా అక్షరాభ్యాసం చేయించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆలయ సంఘటనలు నెమరువేసుకుంటూ.. బాలుడి చదువుపై చర్చించుకుంటూ ఇంటిదారి పట్టారు. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురి�
Road accident | తమిళ సినిమా నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ శరన్రాజ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. తమిళ సినీ పరిశ్రమకే చెందిన మరో నటుడు పళనియప్పన్ తప్పతాగి కారు నడుపుతూ.. బైక్పై వెళ్తున్న శరన్ రాజ్ను ఢ�
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పౌరుల ప్రాణాలను గోల్డెన్అవర్లో కాపాడేందుకు తెలంగాణ పోలీస్శాఖ వినూత్న కార్యక్రమం చేపడుతున్నది. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో బాధితులను సమీపంలోని దవాఖానకు తరలించి, అవసరమై
Road accident | అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్కు చెందిన శైలేష్ మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Road Accident | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెంద�