యువకుడిని 3 కిలోమీటర్లు కారుపైనే ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు మృతి చెందాడు. గత నెల 30న రాత్రి ఢిల్లీలో దీపాంశు వర్మ (30), ముకుల్ (20) బైక్పై వెళుతుండగా కారు ఢీ కొట్టింది.
జార్ఖండ్లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగ
SI Died | ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద మంగళవార�
Road accident | రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలుమలుపును గమనించుకోక మితిమీరిన వేగంతో వెళ్లిన డ్రైవర్లు.. సడన్గా కార్లను మల్లించలేక రోడ్డు దిగి చెట్లను ఢీకొట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.
మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్
Road Accident | నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి.
మండల పరిధిలోని మైసిగండిలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం సింగంపల్లికి చెందిన ఆమనగంటి రాములమ్మ (65) ఆదివారం బంధువుల ఫంక్షన్ నిమిత్తం మైసిగండికి వచ్చింది. తిర�
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబంలో