జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీ
పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన గిరిజన కుటుంబాలను రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పొందుగులలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మండలంలోని నర్సాపురం(తండా) గ్రా
CM KCR | ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ వాసులు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్(Chief Minister KCR) రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
Road Accident | ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు.
Road Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప�
Ada Sharma | ‘ది కేరళ స్టోరీ’లో కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చిత్రబృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అ
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని కొండాపురం (Kondapuram) మండలం చిత్రావతి బ్రిడ్జి (Chitravathi Bridge) వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తుఫ
Road Accident | ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బస్సు ఢీకొట్టగా.. ఆరుగురు మహిళలు మృతి చెందారు. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయునిదిబ్బ వద్ద ఘటన చోటు చేసుకున్నది.
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వ