Road Accident | నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి.
మండల పరిధిలోని మైసిగండిలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం సింగంపల్లికి చెందిన ఆమనగంటి రాములమ్మ (65) ఆదివారం బంధువుల ఫంక్షన్ నిమిత్తం మైసిగండికి వచ్చింది. తిర�
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబంలో
నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..
Neeraja Reddy | ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు.ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్(Car Tyre)పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చె�
Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్గఢ్ సాహిబ్కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చో
Road accident | పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని ఖురాల్గఢ్ సాహిబ్ (Khuralgarh Sahib) దగ్గర జరిగే బైశాఖి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున�