Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలం రావి అనంతవరం శివారులో అతివేగంగా వచ్చిన ఓ లారీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు త
నారయణపేట (Narayanapet) జిల్లా మాగనూరు (Maganur) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నల్లగట్టు (Nallagattu) వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు (Bike accident) ఢీకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నెల్లూరు జిల్లా మునుబోలు మండలం బద్వేలు (Badvel) వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని (Container) ఓ కారు ఢీ కొట్టింది.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి గొప్పస్థాయిలో తిరిగి వస్తాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంగళవారం రాత్రి అమెరికా (మిన్నెసోటా)లో జ�
Minister Errabelli | రోడ్డు ప్రమాదం(Road accident)లో గాయపడి హహకారాలు చేస్తున్న క్షతగాత్రులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించడమేగాక ఆసుపత్రికి తరలించి దగ్గరుండి వైద్యం చేయించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
Road Accident | బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నలుగురు సోదరులను మృత్యువు కబళించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నాదమ్ములు దుర్మరణం చెందారు.
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ ప్రాణస్నేహితుల్లా కలిసిండేవారు. ఎటు వెళ్లినా కలిసేపోయేవారు. పేద కుటుంబమైనా తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చాలా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు. కానీ, ఆ సంతోషం ఎంతోకాలం �
Road accident | బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డ చెట్టంత కొడుకులను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు..! ఇక వాళ్లకు పెళ్లిళ్లు చేసి మనుమలు, మనుమరాండ్లతో కాలక్షేపం చేయవచ్చని ఆశపడ్డారు..! కానీ ఇంతలో విధికి కన్నుకుట్�
బంధువు దశదిన కర్మకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆదివారం ఉదయం మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
Minister Koppula | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula ) సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.