నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..
Neeraja Reddy | ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు.ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్(Car Tyre)పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చె�
Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్గఢ్ సాహిబ్కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చో
Road accident | పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని ఖురాల్గఢ్ సాహిబ్ (Khuralgarh Sahib) దగ్గర జరిగే బైశాఖి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున�
Tenth Exams | కొడుకు ఉన్నతి కోసం అనేక కష్టాలు పడ్డ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ బాధను దిగమింగుకుని ఓ కొడుకు పది పరీక్షల(Tenth Exams)కు హాజరయ్యాడు.
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.
స్కూల్కు వెళ్తున్న మహిళా టీచర్ రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలోని అలాపూర్ కాలనీకి చెందిన బైరెడ్డి రజిత రాజన్న సిరిసిల్ల జిల�
Karimnagar | ఇది హృదయ విదారక ఘటన.. తండ్రేమో గుండెపోటు( Heart Stroke )తో చనిపోయాడు. తల్లేమో రోడ్డుప్రమాదం( Road Accident )లో దుర్మరణం చెందింది. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితం చనిప
ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతోపాటు బస్సు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున�
Accident | హనుమకొండ జిల్లా(Hanuma Konda District) పరకాల పట్టణ శివారు భూపాలపల్లి రోడ్డులోని చలివాగు బ్రిడ్జి వద్ద బుధవారం వ్యవసాయ కూలీలు(Agriculture Labours), ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చె�