ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచ
ప్రత్యేక ఓటరు నమో దుకు విశేష స్పందన వచ్చిందని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు.
ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.
తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, సవరణలపై బీఎల్వోలకు పలు సూచనలు చేశారు.
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి నియోజకవర్గంలోని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు పట్టడం లేదు. గత నెల 30 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని కలెక్టర్ వీపీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు.
త్వరలో జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గ్రాడ్యుయేట్స్కు పరీక్షగానే మారింది. అర్హత కలిగిన పట్టభద్రులంతా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే తప్పనిసరిగా ఓటును కొ�
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంస్థ వ్యాప్తంగా బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 94.20 శాతం పోలింగ్శాతంగ
నేడు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భూపాలపల్లి ఏరియాలో యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొమ్మిది పోలింగ్ కేంద్రాలు, అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫం�
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 1 జనవరి 2024 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు, తప్పొప్పులు సరి చేసుకోవాలని సూచించింద�
మరికొన్ని నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతోపాటు, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోమరు ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది.
విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబ�
విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబ�
రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒకరికీ ఓటు హక్కు కల్పించి, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన అన్ని �