పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 100 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య క
ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు కాగడాను వెలిగించి ర్య
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
పటిష్ట భద్రత కల్పించాలని ఐటీబీపీ బలగాల డీఐజీ సురేందర్ కత్రి ఆదేశించారు. ప్రజలు ప్రలో
భాలకు గురికాకుండా తమ ఓటుహక్కును వినియో గించుకునేలా చూడాలని సూచ�
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జ�
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారులు పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారు
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐ ఓట్ ఫర్ షూర్ అంటూ పోస్టాఫీస్ స�
ఓటు హక్కు వినియోగంపై పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో మూడో తరగతి చదివే ఆ చిన్నారి స్ఫూర్తి పొందాడు. ఓటు విలువ తెలుసుకొన్న ఆ బాలుడు.. తమ తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊర�
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పట్టభద్రులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను స్వీకరించిన అధిక�
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తోపాటు 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలె�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల విధులు, కోడ్ పరిశీలనకు 5,629 మంది నియమితులయ్యారు.
లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌక్ వరకు స్వీప్ ఆక్�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవా లని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ఆరుట్ల గ్రామంలో సీఆర్పీఎఫ్ బలగాలతో వీధుల్లో ప