ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్' అనే నినాదంతో నిర్వహించిన 5�
లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలు జారీ చేశ�
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక చివరి దశకు చేరుకున్నది. గురువారం పోలింగ్ ఉండడంతో షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు.
ఓటు హ క్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎ లక్ట�
ఓటుహకు కలిగిన ప్రతి ఒకరూ మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ములుగురోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధి�
ప్రతి ఓటరు ఓటు హకును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్లో ‘స్వీప్'పై నోడ
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎ
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి బుధవారం నస్పూర్లో ర్యాలీ నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి తెలిప�
ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది.
బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటు అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్�
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన