వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ ఎన్నికల కోసం ఈ నెల 20 నుంచి జ�
నోటా(నన్ ఆఫ్ ది ఎబో).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు ఓటు వేయడానికి వీలుగా శాశ్వత పరిష్కారం కోసం చూపించిన ఆప్షన్. తద్వారా ఓటరు తమ అసమ్మతిని తెలుపడంతోపాటు ఓటు హక్కును వినియోగించుకున్న
సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై వి�
జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఓటర్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేశారు. ఓటు హక్కుపై తమ చైతన్యాన్ని చాటారు. నియోజకవర్గంలో పోలింగ్శాతం 90.91గా నమోదైంది. అలాగే అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో పోలింగ్ శాత
జిల్లాలో గతంలో మాదిరిగానే గ్రామీణ ఓటర్లు పోలింగ్పై ఆసక్తి కనబరచగా పట్టణ ఓటర్లు నిరాసక్తత చూపారు. దీంతో గ్రా మీణ ప్రాంతాల్లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో తొంబై శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నర్సంపేట �
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మహిళలు సైతం భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. మగవారికి తామేమీ తక్కువ కాదు, వారికంటే తామే ఎక్కువని మహిళామణులు నిరూపించారు. సందర్భం
సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2018 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 81.96 శాతం పోలింగ్ నమోదైంది. 2023 ఎన్నికల్లో 76.99 శాతం పోలింగ్ న�
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం కాస్త తగ్గింది. జిల్లాలోన�
పాలేరు నియోజవర్గంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం యువ ఓటర్లు 27.50 శాతం ఉన్నారు. 39 వేల మందికిపైగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అధికంగా యూత్ ఓటర్లు ఉన్నాయి. గురువారం జరిగిన పోలింగ్లో అ�
నర్సాపూర్ నియోకవర్గంలో సార్వత్రిక ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలు కలిపి 88.04 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రా ల �
అల్లాదుర్గం మండంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్�
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు.
చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పండుగ వాతావరణం నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకే అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుకున్న మేరకు నియోజకవర్గంలో పోలింగ్ శ
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పల్లె, పట్టణ జనం ఉత్సాహంతో పో(ఓ)టెత్తింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐదేళ్లకోసారి వచ్చే ‘ప్రజాస్వామ్య పండుగ’లో అందరూ భా