అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అందులో భాగంగానే ఖిల్లాఘణపురం మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్ల
అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. గురువారం మండల వ్యాప్తంగా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 51,352 ఓటర్లు ఉన్నారు. 25,556 మంది పురుషులు, 25,796 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును విని�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్ల నుంచి 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు జిల్లాల్లో 3,336 పోలింగ్ కేం�
నేడు(గురువారం) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెదక్ నియోజకవ ర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13 మంది అభ్యరులు బరిలో ఉన్న�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపట్�
మండలంలో పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొణిజర్ల మండలంలో మొత్తం 27 పంచాయతీల్లో 60 పోలింగ్స్టేషన్లు (135 నుంచి 194 బూత్ వరకు) ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 48,826 మంది ఓటు హక్కు వినియోగిం�
ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులుగా మార్మోగిన మైకులు, డీజేలు మూగబోయాయి. రేపటి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. మద్యం షాపులు మూతబడ్డాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పరిసమాప్తం కావడంతో కీలక ఘట్టానికి తెరలేచింది. గురువారం పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గెల
జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి
అర్హులైన వారందరూ ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం (ట్విట్టర్) ఎక్స్లో ఓటు హక్కు వినియోగంపై స్పందిస్తూ.. పట్టణాల�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప�