పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓ
నగరంలోని పలు కాలనీల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ.. లా కాలేజీ, కూరగాయల మార్కెట్, బ్యాంక్లలో స్వీప్ కార్యక్రమాలను నిర
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహారాష్ర్టలో శుక్రవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో 19న మహారాష్ట్ర, వచ్చే నెల 13న తెలంగాణలో ఎన్నికలు జరగనున�
మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నామని, వారి త్యాగాలు వృథా కాకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొ�
ఓటరు నమోదుకు అర్హులకు ఎన్నికల సం ఘం చివరి అవకాశాన్నిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు..కొత్త ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకునేందుకు నేటితో గడువు ముగి యనున్నది. 18 ఏండ్లు నిం�
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది.
భారత ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో దానిని వినియోగంచడం.. పౌరుల ప్రధాన కర్తవ్యం. అయితే, ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నామని, ఈసారి కూడా జాబితాలో
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. 100 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య క
ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు కాగడాను వెలిగించి ర్య
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
పటిష్ట భద్రత కల్పించాలని ఐటీబీపీ బలగాల డీఐజీ సురేందర్ కత్రి ఆదేశించారు. ప్రజలు ప్రలో
భాలకు గురికాకుండా తమ ఓటుహక్కును వినియో గించుకునేలా చూడాలని సూచ�
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జ�