అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో జనం ఆలోచనల్లో పెనుమార్పులు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భ
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే సరికే ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కవిత కళాశాల పోలింగ్ బూత్లో నామా, అతడి కుటుంబ సభ్యులు సోమవారం ఓటు హక
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలు ఓటు హక్కును వినియోగించు కోవడం సంతోషంగా ఉందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తెల్లాపూర్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో
లోక్సభ ఎన్నికల మహాసంగ్రాహం సోమవారం ముగిసింది. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా వారందరికీ ఓటు వేసేందుకు అవశాకం కల్పించారు.
చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట రూరల్ మండలం చింతమడక స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించు�
ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలోని అంబిటాస్ సూల్ 114వ పోలింగ్ కేంద్రంలో హరీశ్
పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖమ్మం జిల్లా ఓటర్లు పోటెత్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ముందుగానే సొంతూళ్లకు చేరుకున్నారు.
పరిగి నియోజకవర్గంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం పోలింగ్ మందకొడిగా కొనసాగగా ఆ తర్వాత వేగం పుంజుకున్నది. సోమవారం ఉదయం 7 గంట లకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోలింగ్కు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగారు. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీగా పోటెత్తారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎప్పటిలాగే.. పట్టణాల్లో ఓటర్లు నిర్లక్ష్యం కనబర్చినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వ�
‘ఓటర్ల చైతన్యం - ఎన్నికల్లో భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింద�
ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఇంటి నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత. లేదంటే ఐదేండ్ల పాటు అంధకారమే. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మ�
ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.