లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కండువాలు, జెండాలు పక్కనపడ్డాయి. ఇన్నాళ్లు రణగొణ ధ్వనులతో హోరెత్తిన వీధుల్లో నిశ్శబ్ధం ఆవరించింది.
ఈ నెల 13న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌరస్తా వరకు 5-కే రన్ను జిల్లా అదనపు కలె�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. దాన్ని ఓటర్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇదే నినాదంతో పోలింగ్ రోజు మే 13న ఓటర్లకు ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ఉచిత రవాణా సేవలను అందిస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని తాండూర్ సరి ల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించా రు. ఆదివారం సాయంత్రం తాండూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద నుంచి ఐబీ
హోం ఓటింగ్ ప్రక్రియను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ అసెంబ్లీ ని
పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక శుక్
లోక్సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్లో భాగంగా వరంగల్లోని దేశాయిపేట రోడ్ బృందావన్కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృ ద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతుండడం.. పోలింగ్ శాతం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్�
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఎల్వోలు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులను అందజేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ చురుకు�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల విభాగం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందస్తుగా ఓటరు స్లిప్ల పంపిణీకి చర్యలు చేపట్టారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి పద్మజ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయ�
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఓటరు సెల్ఫీ బోర్డులను అదనపు కలెక్టర్ మోతీ�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒకరూ నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు భారం కాదు.. మన బాధ్యత అని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్త్రీ, �