తాండూర్, మే 5 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని తాండూర్ సరి ల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించా రు.
ఆదివారం సాయంత్రం తాండూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద నుంచి ఐబీ కేంద్రం మీదుగా తాండూర్ పోలీస్ స్టేషన్ వరకు బీఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ కార్య క్రమంలో బీఎస్ఎఫ్ డీఎస్పీ రాకేశ్మిత్ర, తాండూర్ అదనపు ఎస్ఐ చంద్ర మిస్త్రీ, మాదారం భీమిని, కన్నెపల్లి ఎస్ఐలు గొల్లపల్లి అనూష, విజయ్, గంగారాం పాల్గొన్నారు.