రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీలకు బ్రేక్ పడింది. ఇప్పుడున్న చోటు నుంచి కదలబోమని చాలామంది ఎంపీడీవోలు భీష్మించడంతో బదిలీల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నది. గత ఏడాది జూన్లో
ప్రధాని మోదీ ఆయన పనితీరుపై లోతైన ఆత్మపరిశీలన చే సుకోవాలని సీపీఐ జాతీయ కార్యద ర్శి కే నారాయణ అన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గ్రాఫ్ పడిపోవడం చూశామని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో వివాదం రేగింది. అధికారికంగా కేటాయించకుండానే సీఎం ఆతిశీ సీఎం బంగ్లాను అనధికారికంగా ఆక్రమించారన్న ఆరోపణలతో రెండు రోజుల క్రితం దిగిన ఆమెను ఎల్జీ ఆదేశాల
రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రాణం పోసే మూలధన వ్యయంపై పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గి�
తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు.
ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పత్తాలేకుండా పోయారు. ఇటువైపు పర్యటించేందుకు కూడా తీరిక చూసుకోవడం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఓసారి కా�
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈసారికి కాస్త వెనుకడుగు వేసే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతు
రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని నాగర్కర్నూల్ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షు�
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోల�
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్ష�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చిన మాపై ఎవరో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు హెచ్చరించారు.
దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగి�