ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈసారికి కాస్త వెనుకడుగు వేసే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతు
రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని నాగర్కర్నూల్ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షు�
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోల�
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్ష�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చిన మాపై ఎవరో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు హెచ్చరించారు.
దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగి�
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఫారసులకు కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకా
పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ఆరు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు పెంచుత�
Kavitha | ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని మాజీ ఎంపీ మాలోతు కవిత(Malotu Kavitha) అన్నారు. బుధవారం మహబూబాబాద్(Mahbubabad) క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.