పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఫారసులకు కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకా
పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ఆరు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు పెంచుత�
Kavitha | ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని మాజీ ఎంపీ మాలోతు కవిత(Malotu Kavitha) అన్నారు. బుధవారం మహబూబాబాద్(Mahbubabad) క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
Nitish Kumar | బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar), ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) ఒకే ఫ్లైట్లో ఢిల్లీ బయలురి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. రామారెడ్డిలో కామారెడ్డి-భీమ్గల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్
నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ వరుసగా రెండోసారి గెలుపొందింది. జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల ముందర బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఓటర్లు షాక్
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
వరంగల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి చిన్న ఘటన కూ�
బెల్లం చుట్టూ ఈగల్లా... అధికారం చుట్టూ కొందరు నేతలు నిలకడ లేకుండా వ్యవహరిస్తారు. ప్రజలెవరూ ఇదేమీ గమనించలేదని భ్రమిస్తారు. కానీ... ప్రజా తీర్పులో మాత్రం ఆ మేరకు తేడా కొడుతుందని ఫలితాల్లో తేలిపోతుంది.
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల క్రతువును ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్�