Lok Sabha Elections | తెలంగాణ వ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, విలువైన ఆభరణాలు, నార్కోటిక్ డ్రగ్స్ను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీ వరకు అమల్లో ఉండన�
దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెల్లవారి వర్ణవివక్ష నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్ప
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది. పోలింగ్కు సాయంత్
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏ�
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారు�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం కాకతీయ డిగ్రీ కళాశాలలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన�
MLA Arekapudi Gandhi | చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పార్టీ శ్రేణులు చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో ఇబ్బడిముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు, పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీ�
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకొని అధికారం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలన�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 201 కేసులలో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స కమిటీకి సిఫారసు చేయగా, 192 కేసులకు చెందిన రూ.5.93కోట్లను డ�
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో అవిశ్వాసంపై మళ్లీ చర్చ మొదలైంది. ‘హామీ ఇస్తున్నా.. త్వరలోనే మార్పు తథ్యం’ అని నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీతో మరోసారి రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత మున్సిపల్ చైర
ఇలా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగియగానే మాట మార్చా
కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేస్తున్నది. ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ అంటూ ఇలా ఎన్నో చెప్పి.. అధికారంలోకి వచ్చిన �